ఆయ్.. గోదావరిలో ఈ సీజన్ తొలి 'పులస' వచ్చిందండోయ్.. ఆ ఒక్క చేప ధర ఎంతో తెలుసా?

8 months ago 12
Andhra Pradesh Pulasa Season 2025: గోదావరి వరదల్లో పులస సందడి మొదలైంది! యానాంలో తొలి చేప రూ.4,000 పలికింది. ఇదిగో పులసల సీజన్ వచ్చేసింది. గోదావరి జిల్లాల్లో ఈ చేపలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. రుచి అమోఘం అంటారు కానీ ధర ఆకాశాన్నంటేలా ఉంది. ఈ పులసల రాక వెనుక ఎన్నో కథలు దాగున్నాయి. వీటి సంఖ్య తగ్గిపోవడానికి కారణాలు ఏమిటి? పోలవరం ప్రాజెక్టులో చేపల కోసం ఏం ఏర్పాటు చేశారు?
Read Entire Article