ఆరు గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నాం.. అసెంబ్లీలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

1 year ago 18
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోవటంపై రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తమ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేయలేకపోవటానికి ప్రధాన కారణం.. రాష్ట్రానికి ఉన్న ఏడు లక్షల కోట్ల అప్పేనని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తమకు 7 లక్షల కోట్లతో రాష్ట్రాన్ని అప్పగించిందని.. ఆ అప్పే లేకపోతే ఎన్నో అద్భుతాలు సృష్టించేవాళ్లమని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Read Entire Article