'ఆరో తరగతి బాలికకు ఆర్టీసీ ఉద్యోగం'.. రేషన్ కట్ చేసిన అధికారులు.. గోడు వెళ్లబోసుకున్న బాధితులు

3 weeks ago 5
అధికారుల నిర్లక్ష్యంతో ఓ కుటుంబానికి అన్యాయంగా రేషన్ కార్డు కట్ అయింది. ఆరో తరగతి చదివే ఓ బాలికకు ఆర్టీసీలో ఉద్యోగం ఉందని పేర్కొంటూ.. అధికారులు వారి రేషన్ కార్డును తొలగించారు. దీంతో బాధిత కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. రేషన్ కార్డును తొలగించడంతో కారణమేంటని ఉన్నతాధికారులను కనుక్కోవడంతో.. వారి సరిగ్గా స్పందించడం లేదని ఆరోపించారు. ఈ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Read Entire Article