ఆర్టీఏ అధికారులను మోసగించిన కేటుగాళ్లు.. ఏసీబీ అధికారులమంటూ రూ.10.20 లక్షలు వసూలు

8 months ago 15
ఏసీబీ అధికారుల పేరుతో ఆర్టీఏ ఆఫీసర్లని బురిడీ కొట్టి రూ.10.20 లక్షలు కొట్టేశారు కేటుగాళ్లు. వరంగల్ ఆర్టీఏ ఆఫీసులో పని చేసే ఉన్నాతాధికారులును బురిడీ కొట్టించారు. ఇలాంటి మోసాలు ఇప్పుడు సర్వసాధారణమయ్యాయి. ఏఐతో వాయిస్‌లు మార్చి, కేవైసీ పేరుతో ఓటీపీలు అడిగి జేబులు కొట్టేస్తున్నారు.
Read Entire Article