ఇంచు భూమి కూడా వదలొద్దు.. త్వరలోనే కొత్త చట్టం.. మంత్రి కీలక ఆదేశాలు

1 year ago 36
తెలంగాణలో ఒక్క ఇంచు భూమి కూడా ఆక్రమణకు గురికానివొద్దని.. తహశీల్దార్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తహశీల్దార్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమావేశం నిర్వహించారు. సామాన్యులను, రైతులకు మేలు చేసేలా త్వరలోనే కొత్త రెవన్యూ చట్టం తీసుకురాబోతున్నట్టు మంత్రి తెలిపారు. అందుకు సంబంధించిన కసరత్తు కూడా చివరిదశకు చేరుకుందని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే.. ఎమ్మార్వోలకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
Read Entire Article