ఇంటర్ విద్యార్థులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఇకపై వారికి కూడా

3 hours ago 1
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగంలో కీలక సంస్కరణలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు కూడా విద్యామిత్ర కిట్లు ఇవ్వాలని నిర్ణయించింది. గతంలో ఈ కిట్లు కేవలం పాఠశాల విద్యార్థులకే పరిమితమయ్యేవి. ఈ ఏడాది నుంచి ఇంటర్ విద్యార్థులకు కూడా కాలేజీ బ్యాగ్, పుస్తకాలు, యూనిఫామ్ వంటివి ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. అయితే ఇవి కేవలం ఫస్టియర్ విద్యార్థులకు మాత్రమే ఇస్తారు. ఈ కిట్లపై ప్రత్యేక గుర్తింపు నంబర్ ఉండటంతో వస్తువుల నాణ్యతను, సరఫరా వివరాలను తెలుసుకోవచ్చు.
Read Entire Article