ఇసుక అక్రమ రవాణాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ నగరంలో తక్కువ మెుత్తంలో ఇసుక అవసరమైన వారి కోసం పలు ప్రాంతాల్లో ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయాలన్నారు. వినియోగదారులకు తక్కువ ధరకే ఇసక సరఫరా చేసేందుకు అవకాశాలు పలిశీలించాలని చెప్పారు.