ఇంటి స్థలం లేని వారికి శుభవార్త.. సిద్ధంగా డబుల్ బెడ్రూం ఇళ్లు.. ఇక గృహప్రవేశమే..

1 week ago 2
గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం 2025-26 బడ్జెట్‌లో రూ. 305.03 కోట్లు మంజూరు చేసింది. కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేసి పనులు తిరిగి ప్రారంభించాలని ఆదేశించారు. మెటీరియల్ ధరల కారణంగా వెనుకాడుతున్న కాంట్రాక్టర్ల స్థానంలో కొత్తవారిని నియమించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. త్వరలోనే అర్హులైన లబ్ధిదారులకు ఈ డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించనుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article