తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం సిరిసిల్ల జిల్లాలో వేగంగా అమలవుతోంది. మొదటి దశలో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాగా.. రెండో దశ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా మొదలైంది. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనలు జరిపి అర్హులను ఎంపిక చేయనున్నారు. ఇదిలా ఉండగా.. మొదటి విడతలోని లబ్ధిదారుల ఖాతాల్లో ఒకొక్కరికి రూ. లక్ష చొప్పున జమ చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.