తెలంగాణలో రేవంత్ సర్కార్ పేదల కోసం ఇందిరమ్మ క్యాంటీన్లను మళ్ళీ తెస్తోంది! హైదరాబాద్లో కేవలం ఐదు రూపాయలకే టిఫిన్ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అన్నపూర్ణ క్యాంటీన్లను ఇందిరమ్మ క్యాంటీన్లుగా మార్చి, ఉదయం పూట టిఫిన్ కూడా పెట్టనున్నారు. మెనూలో ఇడ్లీ, ఉప్మా, పొంగల్, పూరీలతో పాటు మిల్లెట్ టిఫిన్లు కూడా ఉంటాయి. తక్కువ ధరకే రుచికరమైన ఆహారం అందించే ఈ పథకం పేదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..