‘ఇక ఊరుకునేది లేదు.. పైరసీ చేయాలంటే వణికిపోవాలి’.. కీలక నిర్ణయం తీసుకున్న రేవంత్ సర్కార్..

3 months ago 6
పైరసీ సమస్యపై తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైరసీని అరికట్టడానికి, సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపడానికి ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు. ఐబొమ్మ రవి అరెస్టును ఛాలెంజ్‌గా తీసుకున్న ప్రభుత్వం, పోలీస్ శాఖకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. పైరసీ కారణంగా వేల కోట్ల నష్టం జరుగుతున్న నేపథ్యంలో, ఈ చర్యలు సినీ పరిశ్రమకు ఆర్థిక స్థిరత్వం కల్పించడంలో కీలకం కానున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article