ఇక నుంచి ఆ ప్రాంతం గేట్ వే ఆఫ్ హైదరాబాద్.. కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి..

7 months ago 9
తెలంగాణ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన దిశగా సాగుతున్న విషయం తెలిసిందే. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు కూడా ఇళ్లను ఖాళీ చేయాలని కోరగా.. చాలా మంది అక్కడ ఇళ్లను ఖాళీ చేశారు. అయితే దీనిలో భాగంగానే పర్యాటకులను మరింత ఆకర్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గేట్ వే హైదరాబాద్ నిర్మించాలని అధికారులను ఆదేశించారు. దీనిని హిమాయత్ సాగర్ లోని గాంధీ సరోవర్ వద్ద నిర్మించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article