'ఇక సెలవు.. మేమిద్దరం చనిపోతున్నాం'.. లేడీ అఘోరీ, వర్షిణి జంట సంచలన ప్రకటన..!

10 months ago 15
నిత్యం వివాదాలతో వార్తల్లో నిలిచే లేడీ అఘోరీ మరోసారి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అఘోరీ, వర్షిణిల పెళ్లి వ్యవహారం నెట్టింట తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ట్రోలింగ్, కేసులతో విసిగిపోయిన ఈ జంట.. సంచలన ప్రకటన చేసింది. తమ జోలికి వస్తే ప్రాణాలు తీసుకుంటామని హెచ్చరిస్తూ... ఓ సెల్ఫీ వీడియో విడుదల చేసింది. తాము కేదార్‌నాథ్ వెళ్లిపోతున్నామని, ఇక తెలుగు రాష్ట్రాలకు రామని వీడియోలో చెప్పుకొచ్చారు. కాగా.. ఈ వీడియో ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది.
Read Entire Article