ఇకపై చెత్త వేశారో అడ్డంగా దొరికిపోతారు.. రూ.లక్ష జరిమానా విధిస్తారు

9 months ago 24
Vizianagaram Dump Garbage Road Side Will Fined Rs 1 lakh: స్వచ్ఛ్ ఆంధ్ర లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రోడ్ల పక్కన చెత్త వేస్తే లక్ష రూపాయల వరకు జరిమానా విధించాలని విజయనగరం కలెక్టర్ రాంసుందర్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. సీసీ కెమెరాల నిఘా పెంచి, పారిశుద్ధ్య సిబ్బందిని అప్రమత్తం చేయాలని సూచించారు. తాగునీటి సరఫరా, మురుగునీటి శుద్ధి, రోడ్ల మరమ్మతులపై కూడా దృష్టి సారించాలని అధికారులకు సూచనలు ఇచ్చారు.
Read Entire Article