ఇదెక్కడి విడ్డూరం సారూ.. ఏడేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్.. అది కూడా ఆ కేసులో..!

1 year ago 30
ఏడేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విచిత్ర ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్‌లో జరిగింది. అది కూడా భూ వివాదానికి సంబంధించిన కేసులోనే ఈ విడ్డూరం చోటుచేసుకుంది. సాధారణంగానే.. ఓ కేసు నమోదు చేయాలంటేనే పోలీసులు అన్ని విచారణ చేస్తారు.. అలాంటిది భూవివాదం అంటే.. ఇరువైపులా దర్యాప్తు చేసిన తర్వాతే కేసు తీవ్రతను బట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తుంటారు. అలాంటిది.. ఇక్కడ మాత్రం పోలీసులు కాస్త అత్యుత్సాహమే ప్రదర్శించి.. దొరికిపోయారు.
Read Entire Article