ఇల్లు కూలుస్తుంటే శిథిలాలు ఎగిరొచ్చి తాకి హోంగార్డు పరిస్థితి విషమం

6 months ago 6
Building in Lake: చెరువులో నిర్మించిన భారీ భవనాన్ని డిటోనేటర్లు అమర్చి పేల్చివేశారు. ఈ క్రమంలో భవన శిథిలాలు ఎగిరొచ్చి తాకడంతో ఇద్దరు గాయపడ్డారు. హోంగార్డు తలకు బలమైన గాయమై పడిపోవడంతో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్ శివార్లలో సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ చెరువులో భవనాన్ని కూల్చివేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరొక వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. అటు మూసీ నది పరీవాహ ప్రాంతంలో అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు.
Read Entire Article