ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆ కుటుంబాల్లో వెల్లివిరిసిన ఆనందం..!

7 months ago 10
House Land Pattas to Journalists: రాత్రి పగలూ తేడా లేకుండా నిత్యం ప్రజల గురించి ఆలోచించే జర్నలిస్టుల కలను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిజం చేసింది. హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో.. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల పట్టాలను సీఎం రేవంత్ రెడ్డే స్వయంగా అందించారు. మొత్తం 1100 మంది జర్నలిస్టులకు రేవంత్ సర్కార్ ఇండ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేసింది. అయితే.. ఈ కార్యక్రమంలో ప్రస్తుత జర్నలిస్టుల గురించి సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Entire Article