దసరా పండగకు కొత్త అల్లుడు అత్తారింటికి వచ్చాడు. అతడికి 101 వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారు అత్తామామలు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. విందు వంటకాలతో పాటుగా.. తులం బంగారం గెల్చుకున్నాడు కొత్త అల్లుడు. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లాలో వెలుగు చూసింది. అల్లుడు చేసిన చాలెంజ్లో అత్తామామలు ఓడిపోవడంతో.. అతడు తులం బంగారం గెల్చుకునే అవకాశం లభించింది. ఇంతకు అసలు ఏం జరిగిందో తెలియాలంటే.. ఇది చదవాల్సిందే..