ఈ నెల 20లోగా వాళ్లందరి బ్యాంక్ అకౌంట్‌లలో రూ.25వేలు జమ.. మంత్రి సవిత కీలక ప్రకటన

1 hour ago 2
Nethanna Sevalo Scheme Rs 25000 By August 20: ‘నేతన్న సేవ’లో పథకం కింద అర్హులందరికీ ఆర్థిక సాయం అందిస్తామన్నారు మంత్రి సవిత. సాంకేతిక కారణాలతో కొందరికి డబ్బులు జమ కాలేదని.. వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కొత్త దరఖాస్తులను పరిశీలిస్తున్నామని.. వారికి ఈ నెల 20వ తేదీలోగా ఆర్థిక సాయం అందిస్తామన్నారు. అర్హులైన నేతన్నలకు ఆందోళన అవసరం లేదని.. వదంతులు, తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని సూచించారు. ఒకవేళ ఏవైనా అనుమానాలు ఉంటే సమీపంలో చేనేత, జౌళి శాఖ అధికారులను సంప్రదించాలన్నారు.
Read Entire Article