ఈ నెల్లో శ్రీశైలం రానున్న మోదీ.. లిస్ట్ రెడీ చేసిన చంద్రబాబు.. రూపురేఖలు మారిపోవాల్సిందే!

5 months ago 9
శ్రీశైలం ఆలయం అభివృద్ధి మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. తిరుమల తరహాలోనే శ్రీశైలం ఆలయాన్ని అభివృద్ధి చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా శ్రీశైలం అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కోసం రెండు వేల హెక్టార్ల భూమిని కేటాయించాలని కేంద్ర ఆటవీశాఖను కోరాలని నిర్ణయించారు. త్వరలోనే ప్రధానమంత్రి మోదీ కూడా శ్రీశైలం రానున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదనలను ఆయన ముందుంచే అవకాశాలు ఉన్నాయి.
Read Entire Article