ఈ పాలు తాగితే నేరుగా ఆస్పత్రి బెడ్ ఎక్కడమే.. జాగ్రత్తగా ఉండండి, ఈ విషయం తెలుసుకోండి

1 year ago 9
Anantapur District Milk Adulteration: అనంతపురం జిల్లా రాప్తాడు సమీపంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. ఓ పాల తయారీ కేంద్రంలో సోదాలు జరిపారు.. అక్కడ కొన్ని మిశ్రమాలను స్వాధీనం చేసుకున్నారు. పాలల్లో చిక్కదనం కోసం ఈ మిశ్రమాలను కలుపుతున్నట్లు గుర్తించారు. పామాయిల్‌, ఉప్పు, మాల్టోడెక్సిన్‌ పౌడర్‌ను నీటిలో కలిపి.. వాటిని పాలల్లో కలుపుతున్నట్లు గుర్తించారు. ఈ పాలు తాగే వారికి ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు విజిలెన్స్ అధికారులు.
Read Entire Article