ఈ ప్రాంతాల్లో భూముల ధరలు పెంపు.. రిజిస్ట్రేషన్ల శాఖ మార్గదర్శకాలు

7 months ago 9
తెలంగాణ ప్రభుత్వం భూముల మార్కెట్ విలువను పెంచేందుకు సిద్ధమైంది. హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలోని స్థిరాస్తుల విలువలను సవరించాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించింది. ప్రభుత్వ, బహిరంగ మార్కెట్ ధరల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించడమే సర్కార్ లక్ష్యం. ఈ సవరణ ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ.2 వేల కోట్ల ఆదాయం పెరిగే అవకాశం ఉంది.
Read Entire Article