ఈనెల 20న సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం పర్యటన.. కుంగిన మేడిగడ్డ బ్యారేజీ పరిశీలన

1 week ago 4
సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 20న కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కుంగిన మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. సంబంధిత అధికారులతో కలిసి స్వయంగా మేడిగడ్డ బ్యారేజీ పరిస్థితిని పరిశీలించనున్నారు. ఆ తర్వాత సరస్వతి పుష్కరాల ఏర్పాట్లపైనా సమీక్ష చేయనున్నారు. ఇక అక్కడే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా అధికారులు చర్యలు చేపట్టారు.
Read Entire Article