ఈ ఏడాది ఉగాది పర్వదినం ఆదివారం వచ్చిన నేపథ్యంలో తెలంగాణ పాలకులు, ప్రజలు మాంసం, మద్యానికి దూరంగా ఉండాలని పంచాంగకర్తలు చెబుతున్నారు. అలా చేస్తేనే ఆరోగ్యంగా ఉంటారని.. శక్తివంతులుగా తయారవుతారని అన్నారు. ఆదివారం సూర్యుడు రాజని.. కాబట్టి ఆరోజు మద్య మాంసాలకు దూరంగా ఉండాలని అంటున్నారు.