ఉగాది వేళ పేదలకు సాయంపై చంద్రబాబు కీలక నిర్ణయం.. ఆ ఫైలుపై సీఎం సంతకం

11 months ago 13
ఉగాది పండుగ వేళ పేదలుకు మేలు జరిగేలా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించిన ఫైలుపై ఆయన సంతకం చేశారు. అనంతరం ఆయన విజయవాడలో ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా ప్రజా సంక్షేమం కోసం రాష్ట్రంలో అనేక కార్యక్రమాలను చేపట్టినట్టు తెలిపారు. అయితే, జీరో పావర్టీ సాధించగలిగితే తన జన్మ సార్థకమవుతుందని సీఎం చంద్రబాబు చెప్పారు.
Read Entire Article