ఉడుత చేసిన పనికి రూ.లక్షల్లో నష్టం.. ఎంత పని చేశావే..!

10 months ago 18
వరంగల్ జిల్లా మండలగూడెంలోని విద్యుత్ ఉపకేంద్రంలో ఒక ఉడుత కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. యంత్రాల్లోకి ప్రవేశించిన ఉడుత వల్ల కెపాసిటర్ సెల్స్ పేలిపోయి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఛార్జింగ్ బ్యాటరీలు, కేబుళ్లు కాలిపోయి సుమారు రూ. 2 లక్షల నష్టం వాటిల్లింది. సిబ్బంది సకాలంలో స్పందించి విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
Read Entire Article