ఉత్తరాంధ్ర వాసులకు మరో గుడ్‌ న్యూస్. అక్కడ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం

1 year ago 20
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని అమరావతి పనులు మళ్లీ మొదలయ్యాయి. ఇదే సమయంలో పలు సంస్థలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాయి. ఇక, సాగర నగరం విశాఖ సైతం పెట్టుబడులను ఆకర్షిస్తోంది. దీనిని రాష్ట్రానికి ఆర్ధిక రాజధానిగా ప్రకటించిన సీఎం చంద్రబాబు.. ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయం కొత్తగా భోగాపురం వద్ద నిర్మాణం జరుగుతోన్న విషయం తెలిసిందే.
Read Entire Article