ఉత్తరాంధ్రకు చంద్రబాబు శుభవార్త.. కేంద్రం ప్రకటించిన కారిడార్ అక్కడే ఏర్పాటు

2 months ago 11
Chandrababu Naidu On Rare Earth Corridor In Andhra Pradesh: ఏపీకి కేంద్రం ఇటీవల బడ్జెట్‌లో కొన్ని వరాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు ఏపీకి కేంద్రం కేటాయించిన ప్రాజెక్టులపై సమీక్ష చేశారు. అయితే కేంద్రం ప్రకటించిన రేర్ ఎర్త్ కారిడార్‌ను ఉత్తరాంధ్రలో ఏర్పాటు చేయాలని అధికారులకు సూచనలు చేశారు. అలాగే మిగిలిన ప్రాజెక్టులపై కూడా అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article