ఉత్తరాంధ్రకు మహర్దశ.. అక్కడ ఏకంగా రూ.70 వేల కోట్లు పెట్టుబడులు

1 year ago 21
Anakapalli Mittal Steel Plant: ఉత్తరాంధ్ర ప్రాంతంలో మరో స్టీల్‌ ప్లాంట్ రాబోతోంది. ఆర్సెలార్‌ మిట్టల్‌, జపాన్‌కు చెందిన నిప్పన్‌ స్టీల్స్‌ జాయింట్‌ వెంచర్‌ కంపెనీ రెండు దశల్లో పెట్టుబడులకు సిద్ధమయ్యాయి. మొదటి దశలో రూ.70,000ల కోట్లు పెట్టుబడులు రాబోతున్నాయి. అనకాపల్లి సమీపంలో ఏకంగా 2200 ఎకరాలను మొదటి దశ ప్లాంట్ కోసం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. పరిశ్రమ మొదటి దశ నిర్మాణాన్ని 2029 జనవరికి పూర్తి చేసి ఉత్పత్తిలోకి తీసుకురానున్నట్లు సమాచారం.
Read Entire Article