Nandyal Kasinayana Asharm Food: నంద్యాల జిల్లా కలుగొట్లలోని కాశిరెడ్డినాయన ఆశ్రమంలో ఉదయం నుంచి రాత్రి వరకు మూడు పూటలా ఉచిత భోజనం, టిఫిన్ అందిస్తున్నారు. ప్రయాణికులు, పేదలు, కూలీలు, ఉద్యోగులు ఇలా ఎవరైనా కడుపునిండా తినొచ్చు. రోజుకు వెయ్యి మందికి పైగా ఈ సేవను పొందుతున్నారు. 14 గ్రామాలకు చెందిన 50 మంది సేవకులు ఈ ఆశ్రమానికి అండగా నిలుస్తున్నారు. ఆశ్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.