ఉద్యమకారుడు, మాజీ ప్రొఫెసర్‌ సాయిబాబా కన్నుమూత

1 year ago 34
Professor Saibaba: ఢిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబా కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వారం రోజులుగా నిమ్స్‌లో చికిత్స పొందుతూ.. శనివారం (అక్టోబర్ 12) రాత్రి తుదిశ్వాస విడిచారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో 2014లో సాయిబాబాను పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు 9 ఏళ్లుగా ఆయన నాగ్‌పూర్‌ జైలులో ఉన్నారు.
Read Entire Article