ఉపాధి హామీ కూలీలకు అలర్ట్.. వేల సంఖ్యలో కార్డులు రద్దు.. త్వరపడండి..

3 months ago 12
ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం ఈకేవైసీ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఉపాధి హామీ కూలీలు అందరూ తప్పనిసరిగా ఈకేవైసీ నమోదు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయకపోతే జాబ్ కార్డులు రద్దు అవుతాయని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే పశ్చిమగోదావరి జిల్లా ఆచూకీ లేనివారు, చనిపోయినవారు ఇలా మొత్తం 64 వేల మందికి సంబంధించిన జాబ్ కార్డులను అధికారులు రద్దు చేశారు. ఇప్పటి వరకూ ఈకేవైసీ చేయించుకోనివారు వెంటనే చేయించుకోవాలని.. లేకపోతే జాబ్ కార్డులు రద్దు అవుతాయని హెచ్చరిస్తున్నారు.
Read Entire Article