ఉప్పల్ స్టేడియం వద్ద భారీ బందోబస్తు.. మెస్సి మ్యాచ్ పూర్తి షెడ్యూల్ ఇదే..

2 months ago 7
ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 4:30కి శంషాబాద్ చేరుకోనున్న మెస్సీ, తాజ్ ఫలక్‌నుమా హోటల్‌లో మీట్ అండ్ గ్రీట్ తర్వాత రాత్రి ఉప్పల్ స్టేడియం ఈవెంట్‌కు హాజరవుతారు. సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీతో కలిసి మెస్సీ పరేడ్‌లో పాల్గొంటారు. కోల్‌కతాలో జరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో.. హైదరాబాద్ పోలీసులు 3 వేల మంది భద్రతా సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. టికెట్ ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తారు. రాత్రి 9:10కి ఈ కార్యక్రమం ముగుస్తుంది.
Read Entire Article