ఎండలతో ఉడికిపోతున్న తెలంగాణ.. ఆదిలాబాద్‌లో రికార్డ్ స్థాయి టెంపరేచర్, ఈ ఏడాది ఇదే అత్యధికం

10 months ago 13
తెలంగాణలో భానుడు భగ్గుమంటున్నాడు. ఆదిలాబాద్‌లో మంగళవారం రికార్డు స్థాయిలో 44.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాగల రెండు రోజుల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బకు నలుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
Read Entire Article