భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ గిరిజన మహిళ గొప్ప మనసు చాటుకుంది. ఆమె తనకున్న మూడెకరాల భూమిలో పేదల కోసం ఏకంగా ఎకరం భూమి దానం చేసి గొప్ప మనసు చాటుకుంది. సొంత స్థలం లేక ఇందిరమ్మ ఇళ్లు కట్టుకోలేకపోతున్న నిరుపేదల కోసం ఆమె చేసిన ఈ సాయం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఆమె దాతృత్వాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..