ఎంతకు తెగించార్రా.. ఆగి ఉన్న బస్సులో నుంచి 15 కిలోల వెండి చోరీ

3 months ago 10
15 KGs of Silver Robbery: ఆంధ్రప్రదేశ్‌లోని డోన్ పట్టణ శివారులో దారుణం వెలుగు చూసింది. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి తమిళనాడుకు వెళ్లి.. 15 కేజీల వెండి వస్తువులు కొనుగోలు చేసి.. వాటిని తీసుకుని.. ప్రైవేట్ ట్రావెల్ బస్సులో నగరానికి తిరుగు ప్రయాణం అయ్యాడు. అయితే అతడిపై కన్నేసిన దుండుగులు ఫాలో అవుతూ వచ్చి.. డోన్ దగ్గర బస్సు ఆగటం చూసి.. వెండి తీసుకుని పరారయ్యారు. బాధితుడు వాష్‌రూమ్‌కు వెళ్లిన సమయంలో చోరీకి పాల్పడ్డారు. ఆవివరాలు..
Read Entire Article