ఎట్టకేలకు అక్కడ కొత్తగా కేంద్రీయ విద్యాలయ.. ఆ జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు, కీలక అప్డేట్

2 months ago 6
alasa Kendriya Vidyalaya Open In February 2026: ఏపీకి కేంద్రం కొత్తగా కేంద్రీయ విద్యాలయాలు మంజూరు చేసింది. అందులో భాగంగా పలాసకు కూడా ఒకటి కేటాయించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ఈ విద్యాలయం ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఆర్పీఎఫ్‌ బ్యారక్స్‌ను తాత్కాలికంగా ఉపయోగిస్తున్నారు. రైల్వే అతిథిగృహం, గృహాలను కూడా పరిశీలించారు. డిసెంబరు నాటికి ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article