ఎట్టకేలకు ఆ జిల్లాకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.. ఇక నాలుగు వరుసలుగా రహదారి..

10 months ago 19
తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా వరకు ఏరియాల్లో పనులు కూడా ప్రారంభం అయ్యాయి. మరికొన్ని జిల్లాల్లో డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నారు. దీనిలో భాగంగానే.. నిజామాబాద్ జిల్లాలోని బోధన్‌-నిజామాబాద్‌ మధ్య నిర్మించనున్న నాలుగు వరుసల రహదారిని వచ్చే నెలలో ప్రారంభించే అవకాశం ఉంది. నెల రోజుల్లోపు డీపీఆర్ రూపొందించి.. వెంటనే పనులు ప్రారంభించాలనేది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్లాన్. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article