గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డులు ఇవ్వకుండా ప్రభుత్వం కాలాయాపన చేసిందని.. ఎంతో మంది అర్హులు కార్డులకు దూరం అయ్యారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులైన ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని.. ఇది నిరంతర ప్రక్రియ అని మంత్రి తెలిపారు. ఎప్పుడైన మీ సేవా కేంద్రంలో కొత్త సభ్యులను యాడ్ చేసుకునే అవకాశం ఉందన్నారు. అంతే కాకుండా.. డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభం శ్రావణ మాసంలో మొదలు పెడతామని తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.