New Bus stand Construction In Telangana: తెలంగాణలో మరో బస్టాండ్ నిర్మాణం జరగబోతోంది. దీనికి సంబంధించి స్థలాన్ని రైల్వే శాఖ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పీపీపీ విధానంలో ఈ బస్టాండ్ నిర్మాణం జరుగుతుందని రైల్వే శాఖ మంత్రి పేర్కొన్నారు. దీని వల్ల స్థానిక ప్రజలకు, రైల్వే ప్రయాణికులకు ఇబ్బందులు తొలగిపోనున్నాయి. త్వరలోనే స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని మంత్రి తెలియజేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.