ఎన్నారై అకౌంట్లో ఉన్న కోట్ల డబ్బు మాయమైందన్న వార్తలు అందరినీ ఒక్కసారిగా షాక్కు గురిచేశాయి. అయితే.. హైదరాబాద్లోని బేగంపేట బ్రాంచ్ యాక్సిస్ బ్యాంకులోనే ఈ ఘటన జరిగిందని.. తెలియటంతో చాలా మంది మరింత ఆందోళన చెందారు. అయితే.. ఆ ఆరోపణలపై యాక్సిస్ బ్యాంకు యాజమాన్యం స్పందించింది. ఆ ఘటనపై పూర్తి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.