ఎన్నో అవమానాలు, ఎంతో ఆవేదన.. ప్రెస్‌మీట్‌లో కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి తుమ్మల

9 months ago 13
మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ఆరోపణలపై తీవ్ర స్థాయిలో స్పందించారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. ఖమ్మంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో భావోద్వేగానికి లోనవుతూ.. కన్నీళ్లు పెట్టుకున్నారు. సీతారామ ప్రాజెక్ట్ విషయంలో క్రెడిట్ కోసం తాను ప్రయత్నిస్తున్నాంటూ హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు తనను ఎంతగానో బాధించాయంటూ ఎమోషనల్ అయ్యారు. తాను క్రెడిట్ కోసం తాపత్రయ పడే వ్యక్తిని కాదని మంత్రి తుమ్మల చెప్పుకొచ్చారు. ఖమ్మం జిల్లాకు నీరివ్వాలన్నాదే తన లక్ష్యమని.. కీర్తి, ప్రతిష్టల కోసం ఆరాటపడే మనిషిని కాదని స్పష్టం చేశారు.
Read Entire Article