జానకీపురం మాజీ సర్పంచ్ నవ్య మరోసారి తెరపైకి వచ్చాయి. రాజకీయాల కారణంగా అత్తమామల సంపాదించిన ఆస్తులు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని వివరించారు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న నెగటివ్ ప్రచారంపై ఆవేదన వ్యక్తం చేస్తూ.. భవిష్యత్తులో రాజకీయాల్లో క్రియాశీలకంగా పోరాడతానని తెలిపారు.