ఏడేడు లోకాల అవతల ఉన్నా.. ఏ దొరనూ వదిలిపెట్టేది లేదు.. పొంగులేటి మాస్ వార్నింగ్

7 months ago 10
ఏడేడు లోకాల అవతల ఉన్నా సరే.. తప్పు చేస్తే ఏ దొరనూ వదిలిపెట్టేది లేదంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఖమ్మం రూరల్ మండలంలో పర్యటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ టూర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను ఒక్కొక్కటిగా బయటపెడితే.. ఆ పార్టీ నాయకులు అంతరిక్షంలో వెళ్లి దాక్కుంటారేమో అంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎద్దేవా చేశారు.
Read Entire Article