ఏనుగుల దాడిలో రైతు మృతి.. ఆదుకుంటామన్న ఏపీ డిప్యూటీ సీఎం

7 months ago 10
చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడిలో రామకృష్ణంరాజు అనే రైతు మృతి చెందడంతో విషాదం నెలకొంది. సోమల మండలం కొత్తూరులో జరిగిన ఈ ఘటనపై గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైతు కుటుంబానికి పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉండగా తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపింది. ఆ సంఘటన వివరాలు..
Read Entire Article