ఏపీ అసెంబ్లీకి వచ్చిన వైఎస్ సునీత.. కారణం ఏంటంటే!

1 year ago 39
Ys Sunitha Reddy In Andhra Pradesh Assembly: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి ఏపీ అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీలోని సీఎం చంద్రబాబు కార్యాలయానికి వెళ్లారు.. సీఎంవో అధికారులను కలిసి వివేకా హత్యకేసు పురోగతిపై ఆరా తీశారు. అలాగే హోంమంత్రి వంగలపూడి అనితను కూడా సునీత కలిశారు. గతవారం సునీత రెడ్డి కడప జిల్లా ఎస్పీని కలిసిన సంగతి తెలిసిందే. తాజాగా అసెంబ్లీకి రావడం ఆసక్తికరంగా మారింది.
Read Entire Article