ఏపీ ఆలయాల్లో సేవలు ఇంత దారుణమా.. ఈవోలపై చంద్రబాబు ఆగ్రహం

3 months ago 6
ఏపీలోని ప్రధాన ఆలయాల్లో భక్తులకు అందుతున్న సేవలపై ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో అసంతృప్తి వ్యక్తమైంది. సర్వేలో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో అందుతున్న సేవలపై భక్తులు ఎక్కువ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఈ ఆలయం చివరి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో ఆలయాల్లో నెలకొన్న పరిస్థితిపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పెనుగంచిప్రోలు ఆలయ ఈవోను తక్షణమే తొలగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. భక్తులకు మెరుగైన సేవలు అందించకపోతే చర్యలు తప్పవని చెప్పారు.
Read Entire Article