TDP Leader Daughter Intermediate Marks: ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను ప్రకటించారు. ఫస్టియర్లో 70 శాతం, సెకండియర్లో 83 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సెకండియర్లో ఉత్తీర్ణత శాతం పెరిగింది. అయితే టీడీపీ నేత పంతగాని నరసింహప్రసాద్ కుమార్తె శ్రావ్యకు మంచి మార్కులు వచ్చాయి. శ్రావ్య ఇంటర్ ఫస్టియర్లో 428 మార్కులు సాధించింది. ఆయన తన సంతోషాన్ని పంచుకున్నారు.