ఏపీ టూరిజానికి ఊపిరి.. కేంద్ర బడ్జెట్‌లో కీలక ప్రకటనలు.. ఆ ప్రాంతాల దశ తిరిగినట్టే!

1 month ago 6
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్‌లో ఏపీకి శుభవార్తలు అందాయి. అరకు వ్యాలీలో మౌంటెన్ ట్రైన్లు, పులికాట్ సరస్సు వద్ద బర్డ్ వాచింగ్ రూట్స్ ఏర్పాటు వంటి నిర్ణయాలను ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ నిర్ణయాలు అమలైతే ఆయా ప్రాంతాలు పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతాయని అధికారులు చెప్తున్నారు. వీటితో పాటుగా ఏపీలో రేర్ ఎర్త్ కారిడార్ల ఏర్పాటును సైతం ఆర్థికమంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే.
Read Entire Article