'ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు తెలంగాణ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు'

7 months ago 11
Telangana Janasena Leaders: యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు తెలంగాణ జనసేన నేతలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి 100 వసతి గదులు నిర్మించేందుకు టీటీడీ నిధులు కేటాయించటం వెనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృషి ఉందని నేతలు చెప్పుకొచ్చారు. ఏళ్ల తరబడి సాధ్యకాని కల.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వల్లే కార్యరూపం దాల్చుతోందని చెప్పుకొచ్చారు.
Read Entire Article